‘సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చూశారా?
హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా బన్ని అభిమానులకు ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.…
Image
ముంబయి: ‘పంగా’ సినిమా ట్రైలర్‌ నచ్చిందని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె అన్నారు. కంగనా రనౌత్‌ నటించిన సినిమా ఇది. అశ్వనీ అయ్యర్‌ తివారీ దర్శకురాలు. భారత మహిళా కబడ్డీ జట్టులో స్థానం సంపాదించుకోవాలని కలలు కన్న ఓ మహిళగా కంగన కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన దీపిక స్పందించారు. ‘నాకు సమయం దొరికినప్పుడల్లా సినిమాల ట్రైలర్లు చూస్తుంటా. ఓ ప్రేక్షకురాలిగా వీటిని చూస్తాను. ‘పంగా’ ట్రైలర్‌ నన్ను ఎంతో ఇంప్రెస్‌ చేసింది. ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని దాన్ని బట్టి అర్థమౌతోంది’ అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కంగన సోదరి రంగోలీ దీపికకు ధన్యవాదాలు చెప్పారు. ఇలా దీపిక కంగనను మెచ్చుకోవడం ఇది తొలిసారి కాదు. 2014లో ‘హ్యాపీ న్యూఇయర్‌’ సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న దీపిక దాన్ని ‘క్వీన్‌’లో అద్భుతంగా నటించిన కంగనకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. ‘ఛపాక్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో దీపిక ఈ విషయం గురించి మాట్లాడారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. జనవరి 10న విడుదల కాబోతోంది. మేఘనా గుల్జార్‌ దర్శకురాలు.
ఓ సినిమా తీసి, థియేటర్‌లో విడుదల చేయడం.. సీట్లో కూర్చొని చూసినంత సులభం కాదు. క్లాప్‌ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టి, విడుదల చేసే వరకూ ఎన్నో వివాదాలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దర్శక, నిర్మాతల్ని అనేక ఒత్తిళ్లు చుట్టుముడుతుంటాయి. ఈ ఏడాది పలు సినిమాలు వివాదాల్లో చిక్కుకుని.. చివరికి ప్రేక…
Image
దీపికను ఇంప్రెస్‌ చేసిన కంగన
ముంబయి: 'పంగా' సినిమా ట్రైలర్‌ నచ్చిందని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె అన్నారు. కంగనా రనౌత్‌ నటించిన సినిమా ఇది. అశ్వనీ అయ్యర్‌ తివారీ దర్శకురాలు. భారత మహిళా కబడ్డీ జట్టులో స్థానం సంపాదించుకోవాలని కలలు కన్న ఓ మహిళగా కంగన కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన దీపిక స్పందిం…
Image
ఏపీలో 25 జిల్లాలు!
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో జగన్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన …
Image
దిల్లీలో విమాన రాకపోకలకు అంతరాయం
దిల్లీ: దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో శనివారం 46 విమానాల సర్వీసుల దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉత్తరాదికి వెళ్లే 17 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి. వాతావరణ మార్పుల కారణంగా శుక…
Image
ప్రేక్షకాదరణ సంతోషాన్ని ఇస్తోంది:అర్చన
కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఎంఆర్‌ భారతి దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, సీనియర్‌ నటి అర్చన, రేవతి కలిసి నటించిన చిత్రం 'అళియాద కోలంగళ్‌'. మూడు వారాల క్రితం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రకాశ్‌రాజ్, రేవతి, అర్చన నటనకు ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా పలు పత్రికలు ఈ చిత్రా…
Image